ఎస్పీని కలిసిన జిల్లా రవాణా శాఖ అధికారి

51చూసినవారు
ఎస్పీని కలిసిన జిల్లా రవాణా శాఖ అధికారి
ఇటీవల జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన టి.దుర్గాప్రసాద్ శుక్రవారం మన్యం జిల్లా ఎస్పీ వి.మాధవరెడ్డిని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిధిలో వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని ఎస్పీ, డిటిఓకు సూచించారు. రవాణా శాఖలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా పని చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్