రేపు 30న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

84చూసినవారు
రేపు 30న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ఈనెల 30 తేది సోమవారం నాడు పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఛైర్పర్శన్ బోను గౌరీశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర హాజరవుతారని, కౌన్సిలర్లు, అధికారులు విధిగా హాజరుకావాలన్నారు.

సంబంధిత పోస్ట్