పార్వతీపురం: పి4 పథకం ద్వారా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేద్దాం

12చూసినవారు
పార్వతీపురం: పి4 పథకం ద్వారా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేద్దాం
సమాజంలో పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించి 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించిన పి4 పథకం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు శనివారం పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర భవనంలో సమావేశం శనివారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్