పార్వతీపురం జిల్లాలో తాగునీటి కొరత ఉండరాదు

75చూసినవారు
పార్వతీపురం జిల్లాలో తాగునీటి కొరత ఉండరాదు
తాగునీటి కొరత ఎక్కడా తలెత్తరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. తాగునీరు, ఇసుక, ప్రజల స్పందన, ఎంఎస్ ఎంఇ సర్వే, స్వర్ణ ఆంధ్రా - స్వచ్చ ఆంధ్రా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అంశంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి రోజూ తాగునీటి అంశాలపై దృష్టి సారించలన్నారు.

సంబంధిత పోస్ట్