పార్వతీపురం: ముమ్మరంగా వాహన తనిఖీలు

73చూసినవారు
ఇండో -పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణంలో సీఐ మురళీధర్ ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్, ఆలయంలు, ఐటీడీఏ కార్యాలయం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తదితర ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్