మన్యం జిల్లా కలెక్టర్ ను కలిసిన విజిలెన్స్ ఎస్పీ

55చూసినవారు
మన్యం జిల్లా కలెక్టర్ ను కలిసిన విజిలెన్స్ ఎస్పీ
విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజిలెన్స్ ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

సంబంధిత పోస్ట్