రాజాం పట్టణంలోని స్థానిక మల్లికార్జున కాలనీలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు రూరల్,టౌన్ పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ స్థానికులకు తెలియజేశారు. మరికొన్ని వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు