కౌన్సిల్ సమావేశంలో మంత్రికి ఘన సన్మానం

51చూసినవారు
కౌన్సిల్ సమావేశంలో మంత్రికి ఘన సన్మానం
ఏపీ మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎక్స్ అఫీషియో సభ్యురాలి హోదాలో సాలూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మొదటిసారిగా శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ అప్పలనాయుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, జిల్లా టెలికం అడ్వకేరీ కమిటీ అధ్యక్షులు గిరి రఘు, తోటి కౌన్సిలర్లు మంత్రికి కౌన్సిల్ హాల్లో పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్