సాలూరు: కర్ణాటకలో మంత్రుల కమిటీ పర్యటన

84చూసినవారు
సాలూరు: కర్ణాటకలో మంత్రుల కమిటీ పర్యటన
కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం బెంగళూరులో కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. హోంమంత్రి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో ఈ పథకం అమలు చేయడం వల్ల అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న, ప్రయోజనాలను బస్సుల్లో ప్రయాణిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్