గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని మక్కువ మండల ప్రత్యేకాధికారి బి. శ్యామల అన్నారు. పనసభద్ర పంచాయతీ మూలవలస గ్రామంలో గృహ నిర్మాణాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అనంతరం దుగ్గేరులో ఫాంపాండ్లను పరిశీలించారు. ఉపాధి కూలీలకు ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, టెంట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బం దికి సూచించారు.