కొత్తవలస: విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

55చూసినవారు
కొత్తవలస: విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం లోని గణపతి, జ్ఞాన సరస్వతి, శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో ఆదివారం జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు తన సతీమణి వైస్ ఎంపీపీ సుధారాణి తో కలసి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. శ్రీ సీతారాముల అనుగ్రహం ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్