ఎస్.కోట: ఫుడ్‌ పాయిజన్‌.. విద్యార్థులకు అస్వస్థత!

76చూసినవారు
ఎస్.కోట: ఫుడ్‌ పాయిజన్‌.. విద్యార్థులకు అస్వస్థత!
ఎస్.కోటలోనిసాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహానికి చెందిన10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మెరుగైన వైద్యం అందించాలన్నారు.మంగళవారం మధ్యాహ్నం వసతి గృహ విద్యార్థినులు తిన్న బోజనాల కారణంగాఅస్వస్థకు గురైనట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన తరువాత,అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందిఅనివైద్యులుతెలిపారు.

సంబంధిత పోస్ట్