బొబ్బిలి: ఎం. ఎస్. ఎం. ఇ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన.. మంత్రి

55చూసినవారు
రామభద్రపురం మండలంలోని కొట్టక్కి సమీపంలో ప్రతిపాదిత ఎం. ఎస్. ఎం. ఇ పార్క్ కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, ఎంపీ, బడా చైర్మన్ శనివారం శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్రలో శంకుస్థాపన చేస్తున్న మొదటి ఎం. ఎస్. ఎం. ఇ పార్క్ భవిష్యత్తులో ఏపీకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యావంతులైన గ్రామీణ యువత ఉపాధి కోసం దూరాలు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎం చంద్రబాబు ఈ పార్క్ ల ఆలోచన చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్