జిల్లా వ్యాప్తంగా ఆర్ఓ వాట‌ర్ ప్లాంట్ల తనిఖీలు

63చూసినవారు
జిల్లా వ్యాప్తంగా ఆర్ఓ వాట‌ర్ ప్లాంట్ల తనిఖీలు
విజయనగరం జిల్లా ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత త్రాగునీటిని అందించ‌డానికి క‌లెక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ మంగళవారం శ్రీ‌కారం చుట్టారు. దీనిలో భాగంగా అన‌ధికారిక ఆర్వో వాట‌ర్ ప్లాంట్ల‌పై దృష్టి సారించారు. జిల్లాలో అన్ని వాట‌ర్ ప్లాంట్ల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. దీంతో ఈ ప్ర‌క్రియ జిల్లా వ్యాప్తంగా మొద‌ల‌య్యింది. తాశిల్దార్లు, ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు త‌నిఖీలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్