విజయనగరంలో న్యాయ అవగాహన సదస్సు

83చూసినవారు
విజయనగరంలో న్యాయ అవగాహన సదస్సు
విజయనగరం బాలాజీ మార్కెట్ వద్ద గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేసి పోస్టర్‌ను విడుదల చేశారు. చిట్టిబాబు, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్