రాజాం: దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

59చూసినవారు
రాజాం: దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపుమేరకు శనివారం రాజాం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం యుద్ధంలో విజయం సాధించాలని కోరారు. మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్