విజయనగరం: పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న విశ్రాంత సిజేఐ

55చూసినవారు
సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ శనివారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎం. పి కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లా జడ్జి బి. సాయి కల్యాణ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబెడ్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్