విజయనగరం: జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు

85చూసినవారు
విజయనగరం: జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో దేశ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, లాడ్జిలు, హెూటల్స్ ను, వాహనాల తనిఖీలను చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్