విజయనగరం,: పౌరుల రక్షణ కోసం యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి

63చూసినవారు
విజయనగరం,: పౌరుల రక్షణ కోసం యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి
పాకిస్తాన్ తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని జిల్లాలోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఇన్ ఛార్జ్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో పౌరుల రక్షణ చర్యల సన్నద్ధత కోసం చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు ఆయన శనివారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్