నేడు పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-ఎమ్ఈఓ

80చూసినవారు
నేడు పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-ఎమ్ఈఓ
బుచ్చియ్యపేట మండలంలోని 48 ప్రాథమిక, 5యూపీ, 8జడ్పీ, 1కెజిబివి తో పాటు 62 పాఠశాలల్లో నేడు గురువారం ఎమ్సి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎమ్ఈఓ-2 బి. కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. 1వ తేదీన పాఠశాల నోటీసు బోర్డులో ఓటర్ల జాబితా ప్రదర్శన, 5వ తేదీన ఓటర్ల జాబితా పై అభ్యంతరాలను స్వీకరణ, 8వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్కూల్ ఎమ్సి చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులను ఎన్నుకుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్