కోటవురట్ల: నేడు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

71చూసినవారు
కోటవురట్ల: నేడు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత తెలిపారు. కళాశాలలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు భోజనాన్ని అందిస్తామన్నారు. ఈ పథకానికి అవసరమైన మెటీరియల్ ముందే కళాశాల నిధుల నుంచి సమకూర్చామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్