కోటవురట్ల: విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

84చూసినవారు
కోటవురట్ల: విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
కోటవురట్ల మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వారి విధులు బాధ్యతలపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. శుక్రవారం కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ తరగతులను ఎంఈఓలు రామారావు, జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణ, విద్యా బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్