నేడు ప‌లు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

72చూసినవారు
నేడు ప‌లు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం శ‌నివారం ఉద‌యం ప్ర‌త్యేక బులెట‌న్ విడుద‌ల చేసింది. శ‌నివారం అల్లూరి, ఏలూరు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్