కంచరపాలెం దగ్గర గల రామ్మూర్తి పంతులు పేటను నగర కలెక్టర్ M. N. హరేంద్ర ప్రసాద్ ప్రభుత్వ విప్ P. V. G. R. నాయుడుతో కలిసి సందర్శించారు.రైల్వే లైన్ ఎక్స్టెన్షన్కు తీసుకోవలసిన చర్యలు మరియు చేపట్టవలసిన పనుల గురించి శనివారం పరిశీలించారు. సంబంధిత వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు.