కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి

586చూసినవారు
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి
కాంగ్రెస్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సార్వత్రిక ఎన్నికల అభ్యర్థి శెట్టి. గంగాధరస్వామి అన్నారు. శనివారం అరకులోయ మండలంలోని చొంపి పంచాయతీ పరిధి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతినెల ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలుతోపాటు రైతులకు ఏకకాలంలో 3లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్