మెకానిక్ హత్య కేసు నిందితుడికి రిమాండ్

50చూసినవారు
మెకానిక్ హత్య కేసు నిందితుడికి రిమాండ్
అల్లూరి జిల్లా పెదబయలు గ్రామంలోని తైసాబు ఈశ్వరరావు ఇంటి డాబాపై గత నెల 27న పాడేరు మండలం నక్కలపుట్టు పంచాయతీ వంతాడపల్లి గ్రామానికి చెందిన సోభ హేమరాజు(33) అనే బైక్ మెకానిక్ ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు గురువారం రిమాండ్ కు తరలించారు. మండలంలో ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందరరావు భార్యకు, మృతుడు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో హత్య చేసినట్టు పోలీసు విచారణలో నిందితుడు సుందరరావు అంగీకరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్