ఎన్నికలకు ప్రశాంతంగా సహకరించాలి

74చూసినవారు
ఎన్నికలకు ప్రశాంతంగా సహకరించాలి
అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని లక్ష్మిపేట పంచాయతీలో ఎస్ఐ. పులి మనోజ్ కుమార్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగంచాలని, రానున్న ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్