అనకాపల్లి వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

64చూసినవారు
అనకాపల్లి వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
వ్యవసాయ కార్మికులకు కేంద్రం సమగ్ర చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాతవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి బికేఎంయు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వెలుగుల అర్జునరావు, ప్రధాన కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్