అనకాపల్లిజిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన మహిళా కానిస్టేబుల్ డి. దుర్గాభవానీ కుటుంబానికి శుక్రవారం అదనపు ఎస్పీ ఆర్థిక సంఘం ఈ మేరకు ఆమె తల్లి చందక రాధకి, భద్రత ఎక్స్ గ్రేషియా క్రింద రూ. 4, 00, 000/- మొత్తాన్ని జిల్లా అదనపు ఎస్పీ ఎం. దేవ ప్రసాద్ తమ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోలీస్ శాఖలో విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామన్నారు.