అనకాపల్లి: జవాన్ మృతి తీవ్ర ఆవేదన కలిగించింది

66చూసినవారు
అనకాపల్లి: జవాన్ మృతి తీవ్ర ఆవేదన కలిగించింది
పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో తెలుగు బిడ్డ మురళీ నాయక్ వీర మరణం పొందడం తీవ్ర ఆవేదన కలిగించిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం మురళీనాయక్ వీరమరణం పొందడం దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్