అనకాపల్లి! పాకిస్తాన్ పై గెలుపు కోరుతూ దేవాలయాల్లో పూజలు

59చూసినవారు
అనకాపల్లి! పాకిస్తాన్ పై గెలుపు కోరుతూ దేవాలయాల్లో పూజలు
అనకాపల్లి బిజెపి మండల అధ్యక్షుడు వి. నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యములో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించాలని కోరుతూ అనకాపల్లి గాంధీ నగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ పాకిస్తాన్ పై విజయం సాధించాలని, సైనికులకు, ప్రధాని నరేంద్ర మోడీకి శక్తి ప్రసాదించాలనీ కోరుతూ పూజలు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్