అనకాపల్లి జిల్లాలో అడ్డగోలుగా లాట్ రైట్ తవ్వకాలు

52చూసినవారు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలోని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత శరవేగంగా అడ్డగోలుగా లాటరైట్ తవ్వకాలు చేపడుతున్నారని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు. శనివారం అయన ఓప్రకటన విడుదల చేశారు. సరుగుడు ప్రాంతంలో లాటరైట్ తవ్వకాలు వలన గిరిజన ప్రాంతాలు సమస్యలు ఎదుర్కొంటాయన్నారు. వీటికోసం 2013లోనే గిరిజనేతరులు 30 బినామీ దరఖాస్తులు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్