అనకాపల్లిలో మహిళల ఆందోళన

78చూసినవారు
అనకాపల్లిలో మహిళల ఆందోళన
రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మహిళలను కించపరిస్తూ జరిగిన డిబేట్ను నిరసిస్తూ మహిళలు మంగళవారం ఆందోళన చేపట్టారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఆ ఛానెల్ ను నిషేధించాలని, ఛైర్మన్ భారతి, జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి సదరు దినపత్రిక ప్రతులను దహనం చేశారు.

సంబంధిత పోస్ట్