అరకు: భువనేశ్వరిని కలిసిన రాష్ట్ర జిసిసి చైర్మన్: శ్రావణ్

82చూసినవారు
అరకు: భువనేశ్వరిని కలిసిన రాష్ట్ర జిసిసి చైర్మన్: శ్రావణ్
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని విశాఖ ఎయిర్ పోర్టులో రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి. శ్రావణ్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకంతో రాష్ట్ర జిసిసి చైర్మన్ నియమించిందని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారని శ్రావణ్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్