ఆర్డిఓ కార్యాలయంలో రాజకీయ నాయకుల సమావేశం

52చూసినవారు
ఆర్డిఓ కార్యాలయంలో రాజకీయ నాయకుల సమావేశం
భీమిలి ఆర్డిఓ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా మంగళవారం రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి అయిన ఎస్ భాస్కర్ రెడ్డి భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్