విశాఖ: లడ్డు విక్రయాల నిలిపివేత

66చూసినవారు
విశాఖ: లడ్డు విక్రయాల నిలిపివేత
విశాఖ నగరంలో ఋషి కొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నుంచి లడ్డు విక్రయాలు నిలిపివేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ లడ్డు వ్యక్రియాలు ఈనెల 12వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహన్ ఆచార్యులు శుక్రవారం తెలిపారు. భక్తులకు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్