భీమిలి నియోజకవర్గం, పద్మనాభం మండలం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శుక్రవారం జరిగిన మహా సంప్రోక్షణ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె. కె రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కోరాడ లక్ష్మణ్ రావు, ఎంపీపీ కంటుబోటు రాంబాబు, ఎంపీటీసీ చైతన్య మరియు ఇతర సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.