ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి

65చూసినవారు
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పీ. వీ. వీ ప్రసాదరావు పట్నాయక్ ఆనందపురం మండలంలో శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని కోరారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పనిచేస్తున్నట్లు తెలిపారు. మన ప్రధానిని మనమే గౌరవించుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్