బుచ్చయ్యపేట: రహదారులు నిర్మించాలంటూ గుంతలపై వైసీపీ నిరసన

74చూసినవారు
బుచ్చయ్యపేట: రహదారులు నిర్మించాలంటూ గుంతలపై వైసీపీ నిరసన
రోడ్లు గుంతలు పడిపోవడంతో రోడ్లు మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేయాలని వడ్డాది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు దొండ నారాయణమూర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వడ్డాది భీమునిపట్నంరోడ్డుపై సుమారు 60 గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు, మాడుగుల ప్రాంతాలకు ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డు నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్