చోడవరం: ప్రసన్నభారతి ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు సత్కారం

73చూసినవారు
చోడవరం: ప్రసన్నభారతి ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు సత్కారం
చోడవరం ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్క్ ఈడి డిఎస్ ప్రసాద్ అధ్యక్షతన ప్రముఖ సాహితీ వేత్త ప్రసన్న భారతి గౌరవ అధ్యక్షులు కురసా నరసింహ నాయుడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో అనకాపల్లి జిల్లా లోనే ప్రథమ ద్వతీయ శ్రేణి స్థానాలు పొందిన చోడవరం శ్రివిజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులను సన్మానించిఇద్దరు విద్యార్థినీలకు నగదు పురస్కారాలు అందజేసి సత్కరించారు.

సంబంధిత పోస్ట్