అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు చోడవరం మండలంలో శుక్రవారం సాయంత్రం ఎస్ఐ నాగకార్తీక్ పోలీస్ సిబ్బందితో చోడవరం మండలంలో ఇంత గ్రామాలలో నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరు వ్యవహరించాలని ఎస్ఐ సూచించారు. చట్టాలుకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించవద్దని చెప్పారు.