చోడవరం; విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి

60చూసినవారు
చోడవరం; విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి
చోడవరం మండలం గంధవరంలో కరెంటు షాక్ తగిలి శనివారం ఉదయం సుమారు 25 గొర్రెలు చనిపోయాయి. గర్రెలు ఉన్న షెడ్డుకి కరెంటు స్తంభం సపోర్ట్ వైర్ తగిలి షెడ్ మొత్తానికి కరెంటు సరఫరా జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గొర్రెల కాపరి, యజమాని  దేవర నారాయణ గొర్రెలు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా రోధించారు.

సంబంధిత పోస్ట్