చోడవరం: మంచినీటి పథకాలను పరిశీలించిన జడ్పీ సీఈవో

73చూసినవారు
చోడవరం: మంచినీటి పథకాలను పరిశీలించిన జడ్పీ సీఈవో
చోడవరం మండలంలో గల వివిధ గ్రామాల్లో మంచినీటి పథకాలను విశాఖ జిల్లా పరిషత్ సీఈఓ పి.నారాయణమూర్తి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలో గాంధీ గ్రామం జన్నవరం వెంకన్నపాలెం గ్రామాలలో మంచినీటి పథకాలు పరిశీలించి వాటి నిర్వహణ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతరం మంచినీటి సరఫరా జరగాలని, నిధులు కలుషితం లేకుండా ఎప్పటికప్పుడు తగు పరిశీలన జరపాలని సిబ్బందిని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్