అక్రమంగా పశువుల తరలింపు.. పట్టివేత

64చూసినవారు
అక్రమంగా పశువుల తరలింపు.. పట్టివేత
చోడవరం నియోజవర్గంలోని బుచ్చయ్యపేట మండలం వడ్డాది పరిధిలో గురువారం ఒరిస్సా నుంచి నాలుగు కంటైనర్లలో సుమారు 250 పశువులు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్నబిజెపి నాయకులు స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. కంటైనర్లను పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. అయితే ఇందులో 10 పశువులు చనిపోయినట్లు వారు తెలిపారు. కాగా పోలీసులు వెంటనే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్