రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి. ఎం రమేష్ అధ్యక్షతన రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్టడీ విజిట్ గురువారం డార్జిలింగ్ లో ఈశాన్య సరిహద్దు రైల్వే ఐ ఆర్ సి టి సి, ఐ ఆర్ సి ఓ ఎన్ సమక్షంలో బోర్డు సభ్యులు రైల్వే ఉన్నదా అధికారులతో సమావేశం నిర్వహించినట్టు గురువారం రాత్రి ఎంపి కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీ. ఎం రమేష్ మాట్లాడారు.