ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా సీతామాణిక్యం

57చూసినవారు
ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా సీతామాణిక్యం
విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా ఆచార్య కె. సీతామాణిక్యం నియమితులయ్యారు. సోమవారం ఆచార్య వి. విజయలక్ష్మి నుంచి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆచార్య సీతామాణిక్యంను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్లు అభినందించారు. ఈ సందర్భంగా ఆచార్య సీతామాణిక్యంను న్యాయ కళాశాల ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్