వేసవి సెలవులు, రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ ప్రాంతాలకు 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఇంతకుమునురే ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ప్రకారం, ఈ రోజు నుంచి మే 29 వరకు రాకపోకలు సాగనున్నాయి. ఇందులో 14 రైళ్లు విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య రాక పోకలు సాగనున్నాయి.