జమ్ము కాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై విశాఖ వి. ఎం. ఆర్. డి. ఎ. చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ శుక్రవారం స్పందించారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని భారత దేశ ప్రజానీకం ఎన్నటికి మరువదు. దేశభద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగం దేశానికే గర్వ కారణం. సత్య సాయి జిల్లా కు చెందిన యువకుడు మరణం ఈ దేశానికే తీరని లోటన్నారు.