గాజువాక: మున్సిపల్ కార్మికులు ధర్నా

51చూసినవారు
గాజువాక: మున్సిపల్ కార్మికులు ధర్నా
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలు జీవోలు విడుదల చేసి అమలు చేయాలని గురువారం జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గాజువాక జోనల్ ఆఫీస్ ఆవరణలో ధర్నా చేశారు. డెత్ పోస్టులు భర్తీ చేయాలని, పనిముట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని కోరారు. గొలగాని అప్పారావు జనరల్ సెక్రెటరీ పి. వెంకట్ రెడ్డి ఎం. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్