గాజువాక నుంచి ప్రధాని సభకు భారీగా త‌ర‌లిన ప్ర‌జ‌లు

72చూసినవారు
గాజువాక నుంచి ప్రధాని సభకు భారీగా త‌ర‌లిన ప్ర‌జ‌లు
గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో వడ్లపూడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోది సభకు బుధ‌వారం  ప్రజలు భారీగా త‌ర‌లివెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు విచ్చేస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలకాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ ప్రజలను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్